ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాణంమీదకు తెచ్చిన సెల్ఫీ

ABN, First Publish Date - 2021-03-01T09:28:55+05:30

సెల్ఫీ సరదా ప్రాణంమీదకు తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు-పిఠాపురం మధ్య ఉన్న ఏలేరు (గొర్రిఖండి) కాల్వ వద్దకు పిఠాపురంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాల్వలో ఇద్దరు విద్యార్థుల గల్లంతు

ఒకరి మృతదేహం లభ్యం


 గొల్లప్రోలు, ఫిబ్రవరి 28: సెల్ఫీ సరదా ప్రాణంమీదకు తెచ్చింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు-పిఠాపురం మధ్య ఉన్న ఏలేరు (గొర్రిఖండి) కాల్వ వద్దకు పిఠాపురంలో పదో తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఆదివారం వెళ్లారు. ఫొటోలు తీసుకునేందుకు వారు రక్షణ గోడ వద్దకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటుండగా వేణుం తేజ(16) కాల్వలో పడిపోయాడు. అతనిని రక్షించేందుకు కొండ మహంతి వాసు (16) కాల్వలోకి దిగాడు. ఇద్దరూ గల్లంతయ్యారు. వేణుం తేజ మృతదేహం లభ్యం కాగా వాసు ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

Updated Date - 2021-03-01T09:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising