ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో కరోనాతో ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-11-18T23:03:09+05:30

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 222 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 20,70,738 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 14,423 మరణాలు సంభవించాయి. ఏపీలో 2,560 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,53,755 మంది రికవరీ చెందారు. 




Updated Date - 2021-11-18T23:03:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising