ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యవసాయ బావిలో చిన్నారుల శవాలు.. లభించని తల్లి ఆచూకీ

ABN, First Publish Date - 2021-01-08T16:12:32+05:30

చిత్తూరు: వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: వ్యవసాయ బావిలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. చిత్తూరు నగరంలోని 46వ డివిజన్‌ ఓబనపల్లికి చెందిన బేబి(28) తన బిడ్డలు.. ఉదయ్(5), ఝాన్సీ(8)లతో కలిసి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి కోసం వెదకుతూనే ఉన్నారు. కాగా.. పిల్లల మృతదేహాలు శుక్రవారం స్థానిక వ్యవసాయ బావిలో లభ్యమయ్యాయి. తల్లి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. బేబి కూడా ఆత్మహత్యకు పాల్పడిందా? లేదంటే ఎక్కడైనా తలదాచుకుందా? అని విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

Updated Date - 2021-01-08T16:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising