ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

ABN, First Publish Date - 2021-04-19T22:25:23+05:30

జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జిల్లాలో విషాదం నెలకొంది. చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన  గూడూరు రూరల్ విందూరు గిరిజన కాలనీలో చోటుచేసుకుంది. కాలనీకి చెందిన  శ్రీహరి(6), మల్లికార్జున(5) అనే ఇద్దరు చిన్నారులు చెరువులోకి దిగారు. అయితే వారికి ఈత రాకపోవడంతో నీటిలో పడి మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  

Updated Date - 2021-04-19T22:25:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising