ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీది మండ్రగబ్బ పాత్ర.. వైసీపీది తేలు పాత్ర: తులసీరెడ్డి

ABN, First Publish Date - 2021-04-08T19:27:26+05:30

బీజేపీ, వైసీపీలపై ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బీజేపీది మండ్రగబ్బ పాత్ర అని, వైసీపీది తేలు పాత్ర అని కుట్టడం, వడ్డించడం, వాయించడం, వేధించడం, బాధించడం మండ్రగబ్బ, తేలు లక్షణమని ఏపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ధరలు పెంచడం, వడ్డించడం, వేధించడం బీజేపీ, వైసీపీ ప్రభుత్వాల లక్షణమని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ పాలనలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీకి సమీపంలో ఉన్నాయన్నారు. ఏపీలో వైసీపీ పాలనలో ఇసుక, సిమెంట్‌, మద్యం, నూనెలు పప్పుధాన్యాల ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెరిగాయన్నారు. మండ్రగబ్బ, తేలు కనబడితే చంపుతాం.. అలాగే బీజేపీ, వైసీపీ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని, ఆ ఓటమి తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికతోనే ప్రారంభం కావాలని తులసీ రెడ్డి ప్రజలకు పిలుపు ఇచ్చారు.


Updated Date - 2021-04-08T19:27:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising