ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆక్సిజన్‌ అందక చనిపోతున్నారు: తులసిరెడ్డి

ABN, First Publish Date - 2021-05-05T09:06:18+05:30

ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు మృతి చెందడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అసమర్థతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, మే 4(ఆంద్రజ్యోతి): ఆక్సిజన్‌ అందక కరోనా రోగులు మృతి చెందడం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అసమర్థతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. ఆక్సిజన్‌ అందక రోగులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇటువంటి దుర్ఘటనలు వైసీపీ ప్రభుత్వ అసమర్థతకు పరాకాష్టగా పేర్కొన్నారు. ఆక్సిజన్‌ అందించలేని ప్రభుత్వం మూడు రాజధానులను నిర్మిస్తుందంటే విశ్వసించాలా అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-05T09:06:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising