ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదపాఠశాలలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-09-03T12:08:06+05:30

టీటీడీ వేదపాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించారు. తిరుమల ధర్మగిరిలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీ వేదపాఠశాలలో 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు  దరఖాస్తు గడువును సెప్టెంబరు 15వ తేదీ వరకు పొడిగించారు. తిరుమల ధర్మగిరిలోని వేదవిజ్ఞానపీఠం, రంగారెడ్డి జిల్లాలోని కీసరగుట్ట, పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం,  విజయనగరం, నల్గొండ, కోటప్ప కొండ, గుంటూరు జిల్లాల్లో వేదపాఠశాలలను టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాఠశాలల్లోని వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన బాలుర నుంచి టీటీడీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాల కోసం తిరుమల.వోఆర్జీ వెబ్‌సైట్‌ను సంప్రతించవచ్చు.

Updated Date - 2021-09-03T12:08:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising