ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సమావేశం

ABN, First Publish Date - 2021-08-06T12:27:48+05:30

టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సమావేశం శుక్రవారం తిరుమలలో జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ సమావేశం శుక్రవారం తిరుమలలో జరగనుంది. వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలోని ధర్మకర్తల మండలి సమయం ఇటీవల ముగియడంతో ప్రభుత్వం టీటీడీకి స్పెసిఫైడ్‌ అథారిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈవో జవహర్‌రెడ్డిని స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌గా, కన్వీనర్‌గా అదనపు ఈవో ధర్మారెడ్డిని నియమిస్తూ ఉత్వర్తులిచ్చిన చేసిన నేపథ్యంలో వారిద్దరూ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవనంలో తొలి స్పెసిఫైడ్‌ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పలురకాల కొనుగోళ్లతోపాటు వివిధ నిర్ణయాలు తీసుకోనున్నారు.

Updated Date - 2021-08-06T12:27:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising