ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శనివారం నుంచి భక్తులకు అనుమతి: టీటీడీ

ABN, First Publish Date - 2021-12-04T01:25:26+05:30

ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్‌రోడ్డులో శనివారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న రెండో ఘాట్‌రోడ్డులో శనివారం నుంచి భక్తులను అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ  చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.  రెండో ఘాట్ రోడ్డు నుంచి లింక్‌ రోడ్డు ద్వారా వాహనాలను టీటీడీ మళ్లించనుంది. ఘాట్‌రోడ్డులో ధ్వంసమైన రోడ్లు, రక్షణ గోడల మరమ్మతులను నెలాఖరులోపు పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ప్రమాదకరంగా ఉన్న కొండ చరియలను కెమికల్ టెక్నాలజీతో తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు. 



Updated Date - 2021-12-04T01:25:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising