ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

75 మందితో టీటీడీ బోర్డు.. కేంద్రమంత్రులకు జగన్ సర్కార్ ఆఫర్లు?

ABN, First Publish Date - 2021-09-14T01:56:25+05:30

75 మందితో టీటీడీ బోర్డు.. కేంద్రమంత్రులకు జగన్ సర్కార్ ఆఫర్లు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: 75 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. సభ్యుల్లో కేంద్ర మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్లు ఇస్తున్నట్లు సమాచారం. ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర ఎంపీలు కేంద్ర మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కేంద్రమంత్రులు.. ముగ్గురిని సిఫార్సు చేసారని తెలుస్తోంది. ఏదో ఒక రకంగా కేంద్రపెద్దలను వైసీపీ నేతలు మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ ఎత్తుగడలను అధిష్టానానికి కొందరు ఏపీ బీజేపీ నేతలు ఉప్పందించారు. 



Updated Date - 2021-09-14T01:56:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising