ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారిని దర్శించుకున్న ఆండవన్‌ పీఠాధిపతి

ABN, First Publish Date - 2021-03-08T09:33:49+05:30

తమిళనాడులోని శ్రీరంగం ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్‌ ఆదివారం తిరుమల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని శ్రీరంగం ఆండవన్‌ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్‌ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఇస్తికపాల్‌ స్వాగతం పలికారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, శ్రీవారి దర్శనం చేయించారు. 

Updated Date - 2021-03-08T09:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising