శ్రీవారిని దర్శించుకున్న ఆండవన్ పీఠాధిపతి
ABN, First Publish Date - 2021-03-08T09:33:49+05:30
తమిళనాడులోని శ్రీరంగం ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్ ఆదివారం తిరుమల
తిరుమల, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని శ్రీరంగం ఆండవన్ ఆశ్రమం పీఠాధిపతి వరాహ మహాదేశికన్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, శ్రీవారి దర్శనం చేయించారు.
Updated Date - 2021-03-08T09:33:49+05:30 IST