ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
ABN, First Publish Date - 2021-06-17T03:57:05+05:30
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు
అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్దాస్ ఉత్తర్వులు జారీ చేసారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్గా జాహ్నవిని నియమించారు. ప్రకాశం జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవి తేజను తూ.గో. జిల్లా హౌసింగ్ జాయింట్ కలెక్టర్గా బదిలీ చేశారు.
Updated Date - 2021-06-17T03:57:05+05:30 IST