ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు జిల్లాలో విషాదం

ABN, First Publish Date - 2021-12-11T02:01:02+05:30

జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడులో విషాదం నెలకొంది. కృష్ణానదిలో స్నానానికి దిగిన  ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఆరుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఆరుగురి మృతి చెందారు. శ్వేత శృంగాచలం వేద పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు మృతి చెందారు. మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. మృతి చెందిన వారిని ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 




Updated Date - 2021-12-11T02:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising