ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరి ఉసురు తీసిన ట్రాక్టరు టైరు

ABN, First Publish Date - 2021-03-01T09:30:21+05:30

మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేమనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంక్చరు వేస్తుండగా పేలిపోయిన వైనం


జలుమూరు, ఫిబ్రవరి 28: మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేమనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొమనాపల్లి జంక్షన్‌లో ఆదివారం రాత్రి జరిగిందీ విషాద ఘటన. జలుమూరు పోలీసుల కథనం మేరకు.. కొమనాపల్లికి చెందిన దాసరి సూర్యనారాయణ (52) సైకిల్‌ షాపు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి అదే మండలం తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద (45) ట్రాక్టరు టైరు పంక్చరు వేయించేందుకు వచ్చాడు. పంక్చరు వేసి గాలి నింపుతుండగా టైరు పేలడంతో సూర్యనారాయణ డిస్కుతో సహా ఎగిరి పైనున్న విద్యుత్‌ వైర్లకు తగిలి కిందకు పడిపోయి అక్కడే మృతిచెందాడు. గోవింద ముఖంపై తీవ్రగాయాలవ్వడంతో  ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. 

Updated Date - 2021-03-01T09:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising