ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ: టీఎన్ఎస్ఎఫ్

ABN, First Publish Date - 2021-09-18T23:06:10+05:30

రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ మారిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: రాజకీయ పునరావాస కేంద్రంగా ఏయూ మారిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ ఆరోపించారు. ఏయూలో జరుగుతున్న అవినీతి, కక్ష సాధింపుపై మంత్రిని ఆదిమూలపు సురేష్ ను కలిసేందుకు వచ్చామని ఆయన తెలిపారు. మంత్రిని కలువకుండా తమను అడ్డగించారన్నారు.  ఏయూ వీసీని పదవి నుంచి తప్పించాలని ఆయన డిమాండ్ చేసారు. ఏయూ ప్రతిష్టను కాపాడే చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రణవ్ గోపాల్  కోరారు. 




ఉన్నత విద్యామండలి ప్రణాళికాబోర్డు సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏయూలో జరుగుతున్న అవకతవకలపై మంత్రికి ఫిర్యాదు చేసేందుకు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్‌ వచ్చారు. ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సమావేశం జరిగే ప్రదేశం బయట ఆందోళనకు దిగిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సమావేశం జరిగే ప్రదేశం బయట టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. ఏయూ వీసీ ప్రసాదరెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ నినాదాలు చేసారు. 

Updated Date - 2021-09-18T23:06:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising