ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఎన్ఎస్ఎఫ్ నేతలకు రిమాండ్

ABN, First Publish Date - 2021-01-24T04:15:32+05:30

టీఎన్ఎస్ఎఫ్ నేతలకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఐదుగురు నేతలను పోలీసులు నరసరావుపేట సబ్ జైలు‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: టీఎన్ఎస్ఎఫ్ నేతలకు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఐదుగురు నేతలను పోలీసులు నరసరావుపేట సబ్ జైలు‌కు తరలించారు. జీ.ఓ నెంబర్-77 రద్దు కోసం శుక్రవారం సీఎం ఇంటి ముట్టడికి టీఎన్ఎస్ఎఫ్ నేతలు  పిలుపునిచ్చారు. ముట్టడికి అనుమతి  లేదంటూ ప్రణవ్ గోపాల్, మన్నవ వంశీ, నిమ్మగడ్డ సత్య ప్రసాద్, మువ్వా శరత్‌బాబు, నెలకుర్తి సుప్రవర్త్‌పై కేసులు నమోదు చేశారు. తొలుత ఈ ఐదుగురిపై తాడేపల్లి పోలీసులు అత్యాచారం కేసులు నమోదు చేశారు. జడ్జి ఆగ్రహం వ్యక్తం చేయడంతో నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. 


Updated Date - 2021-01-24T04:15:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising