ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి మీట్ వివరాలపై సీఎం జగన్‌కు నివేదిక

ABN, First Publish Date - 2021-02-26T03:31:08+05:30

తిరుపతి మీట్ వివరాలపై సీఎం జగన్‌కు నివేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తిరుపతిలో మార్చి 4న 29వ సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరిల సీఎంలు హాజరుకానున్నారు.  అండమాన్‌ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతున్నారు. ఈ కౌన్సిల్ సమావేశంలో 26 అంశాలపై చర్చించనున్నారు. దీనిపై క్యాంప్ కార్యాలయంలో సీఎం  వైయస్ జగన్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలపై వివరాలను సీఎం జగన్‌కు అధికారులు నివేదించారు. 

Updated Date - 2021-02-26T03:31:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising