ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి: బ్లాక్ ఫింగస్ పేషెంట్ ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-06-13T16:36:48+05:30

తిరుపతి: పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫింగస్ సోకిన పేషెంట్ ఆత్మహత్య చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నగరంలోని పద్మావతి స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో బ్లాక్ ఫింగస్ సోకిన పేషెంట్ ఆత్మహత్య చేసుకుంది. జయమ్మ అనే మహిళ మెడిసిన్ వార్డులో ఉరి వేసుకొని మృతి చెందింది. నెల్లూరుకు చెందిన నర్స్ జయమ్మకు పోస్ట్ కొవిడ్ నేపథ్యంలో బ్లాక్ ఫంగస్ సోకడంతో ఆసుపత్రిలో చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-06-13T16:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising