తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ
ABN, First Publish Date - 2021-12-06T13:58:10+05:30
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ఆదివారం 28,476 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. ఆదివారం 28,476 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.59కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 13,203 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Updated Date - 2021-12-06T13:58:10+05:30 IST