ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

ABN, First Publish Date - 2021-06-17T14:15:35+05:30

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల శ్రీవారిని 14,116 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం తిరుమల శ్రీవారిని 14,116 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 5842 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.1.1 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. కాగా.. తిరుమలలో ఎల్లుండి పాలకమండలి సమావేశం జరగనుంది. 20న భోగ శ్రీనివాసమూర్తికి ప్రత్యేక సహస్ర కలశాభిషేకం నిర్వహించనున్నారు. 21తో ప్రస్తుత పాలకమండలి గడువు ముగియనుంది. 22 నుంచి మూడు రోజుల పాటు జేష్ఠాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. 24న వర్చువల్ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేయనుంది. 

Updated Date - 2021-06-17T14:15:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising