ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో కాస్త పెరిగిన భక్తుల రద్దీ

ABN, First Publish Date - 2021-05-14T13:51:12+05:30

తిరుమల: గత మూడు రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: గత మూడు రోజులుగా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రద్దీ పూర్తిగా తగ్గిపోయింది. కేవలం 2 వేల మంది మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. గురువారం శ్రీవారిని 4,651 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 10 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 1889 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 


Updated Date - 2021-05-14T13:51:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising