తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
ABN, First Publish Date - 2021-11-14T13:02:25+05:30
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 29,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతుంది. శనివారం శ్రీవారిని 29,449 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.35 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.14,451 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
Updated Date - 2021-11-14T13:02:25+05:30 IST