ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణనీయంగా తగ్గిపోయిన శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య

ABN, First Publish Date - 2021-05-05T13:56:50+05:30

తిరుమల: శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 5 వేల లోపే ఉండటం గమనార్హం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. మంగళవారం శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 5 వేల లోపే ఉండటం గమనార్హం. నిన్న స్వామివారిని 4723 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి 2669 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 39 లక్షల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలిపిరి వద్ద మధ్యాహ్నం 12 గంటల తర్వాత కూడా భక్తులను టీటీడీ అనుమతించనుంది.

Updated Date - 2021-05-05T13:56:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising