తిరుమలలో 6వ రోజు బ్రహ్మోత్సవాలు.. 78కిలోల బియ్యంతో YS Jagan తులాభారం
ABN, First Publish Date - 2021-10-12T14:18:31+05:30
తిరుమలలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారి దర్శనం నిర్వహిస్తున్నారు.
తిరుమల : తిరుమలలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారి దర్శనం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సర్వభూపాల వాహనం, రాత్రి గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. కాగా.. నేడు సీఎం జగన్ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి 78కిలోల బియ్యంతో తులాభారం సమర్పించారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడ చానెళ్లను జగన్ ప్రారంభించారు.
Updated Date - 2021-10-12T14:18:31+05:30 IST