ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుమలలో 6వ రోజు బ్రహ్మోత్సవాలు.. 78కిలోల బియ్యంతో YS Jagan తులాభారం

ABN, First Publish Date - 2021-10-12T14:18:31+05:30

తిరుమలలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారి దర్శనం నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల : తిరుమలలో ఆరో రోజు శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం హనుమంత వాహనంపై స్వామివారి దర్శనం నిర్వహిస్తున్నారు. సాయంత్రం సర్వభూపాల వాహనం, రాత్రి గజవాహనంపై స్వామివారు విహరించనున్నారు. కాగా.. నేడు సీఎం జగన్ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారికి 78కిలోల బియ్యంతో తులాభారం సమర్పించారు. ఎస్వీబీసీ హిందీ, కన్నడ చానెళ్లను జగన్ ప్రారంభించారు.

Updated Date - 2021-10-12T14:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising