రథసప్తమికి తిరుమల ముస్తాబు
ABN, First Publish Date - 2021-02-19T07:18:12+05:30
తిరుమలలో శుక్రవారం నాటి రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు మాడవీధుల్లో వాహనసేవలను నిర్వహించనున్న నేపథ్యంలో...
తిరుమల, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో శుక్రవారం నాటి రథసప్తమి వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు మాడవీధుల్లో వాహనసేవలను నిర్వహించనున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాడవీధుల్లో పటిష్టమైన గ్యాలరీలతో పాటు బారికేడ్లను అమర్చారు. కొవిడ్ నిబంధనల మేరకు దర్శన టికెట్లున్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నారు.
Updated Date - 2021-02-19T07:18:12+05:30 IST