ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసిన టీటీడీ

ABN, First Publish Date - 2021-09-08T13:53:08+05:30

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం ఉదయం ప్రారంభించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం ఉదయం ప్రారంభించింది. అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద రోజుకి 2 వేల చొప్పున టోకెన్లను జారీ చేయనుంది. టోకెన్లను కేవలం చిత్తూరు జిల్లా వాసులకే  టీటీడీ పరిమితం చేసింది. కాగా టోకెన్ల జారీ ప్రారంభమైన వెంటనే సర్వర్లు మొరాయిండంతో 15 నిమిషాలు ఆగి తిరిగి  టోకెన్ల జారీ మొదలైంది. సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. కిలోమీటర్ మేర క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.

Updated Date - 2021-09-08T13:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising