ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD : తిరుచానూరు అమ్మవారి ఆలయ వేళల పెంపు

ABN, First Publish Date - 2021-10-17T13:31:44+05:30

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంచే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/తిరుచానూరు : తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. కరోనా వచ్చినప్పటి నుంచి ఉదయం 5.30 నుంచి రాత్రి 8గంటల వరకు కుదించారు. ప్రస్తుతం కొవిడ్‌ కొంతమేర తగ్గుముఖం పట్టడం, అమ్మవారి దర్శనానికి వస్తున్న భక్తుల సంఖ్య పెరగడంతో వేళలను పెంచారు. కొత్త వేళల ప్రకారం ఉదయం 4.30గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి తొమ్మిది గంటలకు జరిగే ఏకాంతసేవ తర్వాత మూసివేయమన్నారు. అమ్మవారికి జరిగే నిత్యపూజలను మాత్రం ఏకాంతంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం ఏడు గంటల తర్వాతే భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - 2021-10-17T13:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising