ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ananthapuram: తిమ్మాపురంలో చిరుత కలకలం

ABN, First Publish Date - 2021-11-28T15:52:37+05:30

పెద్దవడుగూరు మండలం తిమ్మాపురంలో చిరుత కలకలం రేపుతోంది. గొర్రెల మందపై చిరుత దాడికి పాల్పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: పెద్దవడుగూరు మండలం తిమ్మాపురంలో చిరుత కలకలం రేపుతోంది. గొర్రెల మందపై చిరుత దాడికి పాల్పడుతోంది. చిరుత దాడిలో దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చిరుతను బంధించాలని కోరుతున్నారు.


 

Updated Date - 2021-11-28T15:52:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising