ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో అల్లరి మూకలపై గట్టి నిఘా

ABN, First Publish Date - 2021-09-18T01:06:25+05:30

గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్లరి మూకలపై గట్టి నిఘా పెడుతున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: గణేష్ నిమజ్జనం సందర్భంగా అల్లరి మూకలపై గట్టి నిఘా పెడుతున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. నగరంలో శనివారం గణేష్ నిమజ్జనం జరుగుతుందన్నారు. దీంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు పరుస్తున్నటు ఆయన పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 2,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. విగ్రహాల ఊరేగింపులో డీజేలు, లౌడ్ స్పీకర్లు నిషేధించామన్నారు. నిబంధనలను ఉల్లంఘించిస్తే కఠిన చర్యలను తీసుకుంటామని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. 

Updated Date - 2021-09-18T01:06:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising