ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ బంధువంటూ ఇంట్లోకి చొరబడ్డ దుండగులు

ABN, First Publish Date - 2021-09-11T21:57:27+05:30

జిల్లాలోని కొయ్యలగూడెంలో కొంతమంది వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఎంపీ నందిగం సురేష్ బంధువంటూ ఓ ఇంట్లోకి చొరబడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: జిల్లాలోని కొయ్యలగూడెంలో కొంతమంది వ్యక్తులు హల్‌చల్ చేశారు. ఎంపీ నందిగం సురేష్ బంధువంటూ ఓ ఇంట్లోకి చొరబడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. స్థానికులు రావడం గమనించిన ఆ వ్యక్తులు పరారైయ్యారు. అయినాసరే వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-09-11T21:57:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising