ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రహదారిపై మూడు కొండచిలువలు

ABN, First Publish Date - 2021-12-27T02:30:14+05:30

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రహదారిపైకి ఒక్కసారిగా మూడు కొండచిలువలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో రహదారిపైకి ఒక్కసారిగా మూడు కొండచిలువలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. పెనుమాకలోని మండల పరిషత్‌ పాఠశాల వద్ద ఆదివారం తెల్లవారుజామున రోడ్డు దాటుతున్న సుమారు 10 అడుగుల పొడవున్న మూడు కొండచిలువలను స్థానికులు గమనించారు. యువకులు పోగై, మూడు కొండచిలువలను కొట్టి చంపేశారు. ఒకదాని వెంట ఒకటిగా మూడు కొండచిలువలు రావడం స్థానికంగా కలకలం సృష్టించింది. 

Updated Date - 2021-12-27T02:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising