ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

thirumala: జూలైలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 55.55 కోట్లు

ABN, First Publish Date - 2021-08-01T13:29:06+05:30

కరోనా సెకండ్ వేవ్ కారణంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఇక జూలై నెలలో ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: కరోనా సెకండ్ వేవ్ కారణంగా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు తక్కువ సంఖ్యలో వస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ తగ్గింది. ఇక జూలై నెలలో కాస్త భక్తుల సంఖ్య పెరిగింది. ఒక జూలైలోనే శ్రీవారిని 5,32,780 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. జూలైలో శ్రీవారి హుండీ ఆదాయం మొత్తం రూ. 55.55 కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలిపారు. 2,55,283 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2021-08-01T13:29:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising