ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.300 దర్శన టికెట్ల కోటా విడుదల

ABN, First Publish Date - 2021-03-21T11:55:11+05:30

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి ఏప్రిల్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ శనివారం ఆన్‌లైన్‌ ద్వారా విడుదల చేసింది. వివిధ స్లాట్లలో రోజుకు 25 వేల చొప్పున టికెట్లను విడుదల చేశారు. శనివారం ఉదయం 9 గంటలకు విడుదల చేయగా సాయంత్రం 6 గంటల సమయానికి మొదటి నాలుగు రోజుల కోటా పూర్తయింది. తెప్పోత్సవాల సందర్భంగా 24, 25, 26 తేదీల్లో కోటా విడుదల చేయలేదు.

Updated Date - 2021-03-21T11:55:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising