ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవి అక్రమ ప్రాజెక్టులే: కేఆర్ఎంబీ

ABN, First Publish Date - 2021-09-08T01:50:51+05:30

ఏపీ ప్రభుత్వానికి కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) లేఖ రాసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వెలిగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులు అక్రమ ప్రాజెక్టులని ఆ లేఖలో ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ పేర్కొంది. ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లు దాఖలు చేయాలని ఆ లేఖలో కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయపురే తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రాసిన  లేఖను జతపరిచినట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T01:50:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising