ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ సమావేశాలు చారిత్రకమైనవి: శ్రీకాంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2021-11-27T00:21:45+05:30

ఈ సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చారిత్రకమైనవని ప్రభుత్వ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఈ సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు చారిత్రకమైనవని ప్రభుత్వ ఛీప్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీల సూచనతో ఏడు రోజులు అసెంబ్లీ నిర్వహించామన్నారు. సభలో ఏమీ జరగకపోయినా కౌరవసభ అని టీడీపీ ఎమ్మెల్యేలే బయటకు వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో ఐదేళ్లు జరిగిన సభనే కౌరవసభగా ఆయన అభివర్ణించారు. అన్నివర్గాల సంక్షేమం, విద్యారంగంతో పాటు అన్ని అంశాలపై చర్చించాన్నారు. సమావేశాలకు టీడీపీ హాజరు కాకుండా దుష్ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. 



Updated Date - 2021-11-27T00:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising