చిత్తూరు జిల్లాలో థియేటర్లు సీజ్
ABN, First Publish Date - 2021-12-23T22:34:19+05:30
జిల్లాలో పలు థియేటర్లను అధికారులు
చిత్తూరు: జిల్లాలో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కుప్పంలో నాలుగు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. బీ ఫామ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడమే సీజ్కు కారణమని తెలుస్తోంది. మ్యాట్నీ ఫస్ట్ షో టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకున్న ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే పలమనేరులోనూ మూడు సినిమా థియేటర్లను అధికారులు మూసివేశారు.
Updated Date - 2021-12-23T22:34:19+05:30 IST