ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

ABN, First Publish Date - 2021-06-24T01:45:20+05:30

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్లపై విచారణ కొనసాగింది. ఇందూ టెక్​జోన్ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్ బీపీ ఆచార్య డిశ్చార్జ్ పిటిషన్ వేశారు. ఛార్జ్‌షీట్ నుంచి తనను తొలగించాలని కోర్టును బీపీ ఆచార్య కోరారు. తదుపరి విచారణ నాటికి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలుకు జగన్‌ గడువు కోరారు. డిశ్చార్జ్‌ పిటిషన్ల దాఖలుకు విజయసాయిరెడ్డి, కార్మెల్ ఏషియా కంపెనీ సమయం కోరారు. జగన్, విజయసాయిరెడ్డి వినతితో కోర్టు ఏకీభవించింది. దీంతో  జూలై 1కి విచారను కోర్టు వాయిదా వేసింది. 


రఘురాం సిమెంట్స్ కేసులో వాదనలకు వీడీ రాజగోపాల్ సమయం కోరారు. ఈ ఛార్జ్‌షీట్‌పై విచారణను కోర్టు జూలై 1కి వాయిదా వేసింది. పెన్నా సిమెంట్స్ కేసు అభియోగాల నమోదుపై జగతి పబ్లికేషన్స్ వాదనలు వినిపించింది. వాదనల కొనసాగింపు కోసం విచారణ రేపటికి వాయిదా పడింది. జగతి పబ్లికేషన్స్, వాన్‌పిక్ ఛార్జ్‌షీట్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Updated Date - 2021-06-24T01:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising