ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసుక్రీస్తు విగ్రహం ధ్వంసం

ABN, First Publish Date - 2021-05-21T09:50:10+05:30

గుంటూరు జిల్లా తాడేపల్లిలో డోలా్‌సనగర్‌ గుడ్‌ షెపర్డ్‌ కాన్వెంట్‌ సమీపంలోని ఏసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి టౌన్‌, మే20: గుంటూరు జిల్లా తాడేపల్లిలో డోలా్‌సనగర్‌ గుడ్‌ షెపర్డ్‌ కాన్వెంట్‌ సమీపంలోని  ఏసుక్రీస్తు విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు గురువారం పోలీసులకు గుడ్‌షెపర్డ్‌ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. విగ్రహం చుట్టూ ఉన్న అద్దాలను సైతం పగులగొట్టి విగ్రహాన్ని కూల్చి ధ్వంసం చేసినట్టు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, ఏసుక్రీస్తు విగ్రహ ధ్వంసమైన ఘటనపై ఏపీ క్రిస్టియన్‌ జేఏసీ చైర్మన్‌ యలమంచిలి ప్రవీణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-05-21T09:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising