ముగిసిన రెండో దశ ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్
ABN, First Publish Date - 2021-01-24T08:59:42+05:30
ఎంసెట్-2020 ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది.
ఎంసెట్-2020 ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ శనివారం ముగిసింది. 1,29, 880 మంది క్వాలిఫై కాగా 91,090 మంది సర్టిఫికెట్ల పరిశీలన చేయించుకున్నారు.
Updated Date - 2021-01-24T08:59:42+05:30 IST