సంద్రంతో సమరం!
ABN, First Publish Date - 2021-06-15T08:56:42+05:30
అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరంపై అలలు దాడి చేస్తున్నాయి. ఈ సమయంలోనే వేటకు వెళ్లిన మత్స్యకారులు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసలో ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా శ్రమించారు
అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తీరంపై అలలు దాడి చేస్తున్నాయి. ఈ సమయంలోనే వేటకు వెళ్లిన మత్స్యకారులు విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం తిప్పలవలసలో ఒడ్డుకు చేరేందుకు తీవ్రంగా శ్రమించారు. అలలపై బోటుతో తేలిపోయారు. బోటు తిరగబడింది. మత్స్యకారులంతా సముద్రంలో పడిపోయారు. చివరకు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.
Updated Date - 2021-06-15T08:56:42+05:30 IST