ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులు వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్నారు

ABN, First Publish Date - 2021-11-26T09:50:47+05:30

పోలీసులు వైసీపీకి తొత్తుల్లా పనిచేస్తున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ ముస్లిం మైనారిటీ నేత మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌

నరసరావుపేట టౌన్‌, నవంబరు 25: పోలీసులు కొందరు వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ ముస్లిం మైనారిటీ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ ఆరోపించారు. వైసీపీ నాయకుల దాడిలో గాయపడిన గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకు చెందిన షేక్‌ సైదాను గురువారం ఆయన నరసరావుపేట ఆస్పత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మౌలానా మాట్లాడారు. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అంబేడ్కర్‌ రాజ్యాంగం ఉందా? లేదా వైసీపీ రౌడీరాజ్యం ఉందా? అని ప్రశ్నించారు. సైదా మీద దాడి చేసిన శివారెడ్డి, అతని అనుచరులపై తక్షణమే కేసు పెట్టకుంటే మైనారిటీలు, టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Updated Date - 2021-11-26T09:50:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising