ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు

ABN, First Publish Date - 2021-10-21T10:10:05+05:30

వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. విమర్శలు చేసిన వారిపై, ప్రశ్నించిన వారిపై దాడులు చేసే సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఆగ్రహం

రాజమహేంద్రవరం అర్బన్‌, అక్టోబరు 20: వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. విమర్శలు చేసిన వారిపై, ప్రశ్నించిన వారిపై దాడులు చేసే సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని, వాటికి సమాధానం చెప్పాలితప్ప దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చే సంప్రదాయం ఎప్పుడూ లేదన్నారు. దాడి ఘటనను సీఎం జగన్‌ సమర్ధించుకోవడం సరికాదన్నారు.  

Updated Date - 2021-10-21T10:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising