ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల

ABN, First Publish Date - 2021-12-26T08:45:04+05:30

గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీలు తలశిల, లేళ్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కొత్తగా శాసన మండలి సభ్యులుగా బాధ్యతలు తీసుకున్న తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఎమ్మెల్సీలు గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. శాసన వ్యవస్థలో క్రియాశీలక పాత్ర పోషించే శాసన పరిషత్తుకు వన్నె తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్‌ వేడుకలను పురస్కరించుకుని రఘురామ్‌, అప్పిరెడ్డి... గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

Updated Date - 2021-12-26T08:45:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising