ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కనీస పింఛను 7,500 చెల్లించాలి

ABN, First Publish Date - 2021-08-02T08:29:30+05:30

భగత్‌సింగ్‌ కోషియార్‌ కమిటీ 2013లో చేసిన సిఫారసులకు లోబడి ఈపీఎస్‌-95 పింఛనుదారులకు కనీస పింఛను కింద రూ.7,500ను చెల్లించాలని ఏపీ ఈపీఎస్‌-95 పెన్షనర్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ ఈపీఎస్‌-95 పెన్షనర్ల సంఘం డిమాండ్‌


న్యూఢిల్లీ, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): భగత్‌సింగ్‌  కోషియార్‌ కమిటీ 2013లో చేసిన సిఫారసులకు లోబడి ఈపీఎస్‌-95 పింఛనుదారులకు కనీస పింఛను కింద రూ.7,500ను చెల్లించాలని ఏపీ ఈపీఎస్‌-95 పెన్షనర్ల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఆ సంఘం నేతలు ఎల్‌.మురళి(ఏపీఎ్‌సఆర్టీసీ), కె.మాధవరావు, టి.ప్రభాకర్‌రెడ్డి(కేసీపీ లిమిటెడ్‌) ఆదివారం ఇక్కడ ఏపీ భవన్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈపీఎస్‌ పింఛన దారులకు కరువు భత్యం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ పథకం కింద ఏపీలో సుమారు 2,70,000మంది వరకు ఉన్నట్లు ‘ఆంధ్రజ్యోతి‘కి  చెప్పారు.

Updated Date - 2021-08-02T08:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising