ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్లంతైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యం

ABN, First Publish Date - 2021-06-30T02:31:16+05:30

జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వద్ద బావిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి:  జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వద్ద బావిలో పడి ముగ్గురు చిన్నారులు గల్లంతయ్యారు. చివరికి ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. చిన్నారులను  సునీల్  (17), వీర్రాజు (17), శిరీష (13)లుగా గుర్తించారు. చిన్నారుల కుటుంబసభ్యుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. 

Updated Date - 2021-06-30T02:31:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising