ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌ పరీక్షల ఫీజు గడువు 20 వరకు

ABN, First Publish Date - 2021-04-16T10:02:19+05:30

జూన్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి ఆలస్య

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): జూన్‌లో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ప్రభుత్వం పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈ నెల 20 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల 25 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో ఈ నెల 30 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మే 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-16T10:02:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising