ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లి పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-09-17T20:20:05+05:30

తాడేపల్లి పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్‌కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాడేపల్లి పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడేపల్లి పీఎస్‌కు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి ఘటనపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, బుద్దా వెంకన్న, పట్టాభి పీఎస్‌ లోపలికి వెళ్లారు. పీఎస్‌ ఎదుట టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అమరావతిలోని చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు శుక్రవారం దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేతలు జెండాలు, కర్రలతో బాబు ఇంటి వద్దకు వచ్చారు. పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కూడా అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated Date - 2021-09-17T20:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising