ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నందికొట్కూరు పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-10-28T03:08:39+05:30

జిల్లాలోని నందికొట్కూరు పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని నందికొట్కూరు పీఎస్‌ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. భూ వివాదంపై మాట్లాడేందుకు మున్సిపల్ ఛైర్మెన్ సుధాకర్‌రెడ్డి ఇంటికి టీడీపీ మాజీ కౌన్సిలర్ శాంతరాజు వచ్చాడు. తనపై శాంతరాజు దాడి చేశారని పోలీసులకు సుధాకర్ రెడ్డి ఫిర్యాదు చేసాడు. దీంతో శాంతరాజును  పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే తనపై పీఎస్‌లోనే సుధాకర్‌రెడ్డి, ఆయన వర్గీయులు దాడి చేశారని శాంతరాజు ఆరోపించారు. ఈ ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తామని ఆత్మకూరు డీఎస్పీ శృతి తెలిపారు. 

Updated Date - 2021-10-28T03:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising