ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-09-12T02:35:58+05:30

జిల్లాలోని ప్యాపిలీ మండలం పిఆర్ పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లాలోని  ప్యాపిలీ మండలం పిఆర్ పల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొలం గట్టు తగాదాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఈశ్వరయ్య అనే రైతు మృతి చెందాడు. మరికొందరికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను డోన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 


Updated Date - 2021-09-12T02:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising