ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైలవరంలో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-06-17T01:59:21+05:30

జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైలవరంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కృష్ణా: జిల్లాలోని మైలవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైలవరంలోని మహదేవ్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మొరుసుమల్లి తండాకు చెందిన బాలుడు వంకాడోతు లక్కీ (5) మృతి చెందాడు. తేలు కుట్టడంతో చికిత్స కోసం మహాదేవ్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఫిట్స్ వచ్చి బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేశారు. పోలీసులు, బంధువుల మధ్య తోపులాట జరిగింది. 

Updated Date - 2021-06-17T01:59:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising